అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామార�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఆ�
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ ఇంటి ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల
తమ సమస్యలను ప్రభు త్వం పరిష్కరించడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘హలో అంగన్వాడీ-చలో మక్తల్' పేరిట మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని
క్షేత్రస్థాయిలో అన్ని పనులకూ అంగన్వాడీ టీచర్ల సేవలను వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి రెక్కల కష్టానికి మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. మురిపిస్తూ మూడు నెలలు మాత్రమే ఉన్నతీకరణ వేతనాలను అ�
అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అంగన్వాడీల వ్యవస్థ బలోపేతమైంది. కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి.. గతానికి భిన్నంగా సేవలు అందిస్తున్నారు. చిన్నారులకు బాల్య విద్యను అందిస్తున్నారు.