క్షేత్రస్థాయిలో అన్ని పనులకూ అంగన్వాడీ టీచర్ల సేవలను వినియోగించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి రెక్కల కష్టానికి మాత్రం సరైన వేతనం ఇవ్వడం లేదు. మురిపిస్తూ మూడు నెలలు మాత్రమే ఉన్నతీకరణ వేతనాలను అ�
అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అంగన్వాడీల వ్యవస్థ బలోపేతమైంది. కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి.. గతానికి భిన్నంగా సేవలు అందిస్తున్నారు. చిన్నారులకు బాల్య విద్యను అందిస్తున్నారు.