ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కత్తితో ఒక దుండగుడు తీవ్రంగా గాయపరిచిండు. ఆయన ప్రాణాపాయ స్థితిలో యశోదాలో చికిత్స పొందుతున్నారు.
అది రూ.5 కోట్ల విలువైన భూమి.. కానీ, ఆ భూమిపై అవినీతి జరుగుతున్నదట.. అందులో ఏకంగా రూ.50 కోట్లు చేతులు మారాయట. అవును.. మీరు చదివేది నిజమే.. తెలంగాణ ప్రభుత్వంపై కచ్చతో కండ్లు మూసుకుపోయి కథనాలు వండివారుస్తున్న అంధజ్�
Andhrajyothy | దేవాదుల... తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో పొలాలకు నీళ్లు కాదు... కేవలం ఈ ప్రాంత ఖాతాలో ఒక ప్రాజెక్టును చేర్చాలనే దురుద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మేస్త్రీని హెలికాప్టర్లో త
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. విషయం తెలుసుకొన్న తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆంధ్రజ్యోతి.. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ పాఠశాల వర్షాలకు మున�
Andhrajyothy | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలిచింది. �