రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది.
Mukesh Kumar | ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఏపీలో చెక్పోస్టుల ద్వారా ఇప్పటి వరకు రూ.164 కోట్లు సీజ్ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena) స్పష్టంచేశారు.
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని �
అమరావతి : కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నైట్ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. పండుగ తరువాత ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తాజాగా వెల్లడించింది. ఏపీ ప్ర
తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధ�
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డి�
అమరావతి: చనిపోయిన పెంపుడు కుక్క విగ్రహాన్ని ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంపాపురానికి చెందిన సుంకర జ్ఞాన ప్రక�