పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొట
Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వ�
హైదరాబాద్ : నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ �
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అమెరికా ఓ భయానకమైన గందరగోళాన్ని సృష్టించిందని విమర్శించింది చైనా. 20 ఏళ్ల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడో పద్ధతి లేకుండా ఉపసంహరించడం వల్లే ఈ దుస్థితి న
హూస్టన్: అతడో తాగుబోతు. తరచూ మందు తాగుతూ, గొడవ పడుతూ.. అరెస్టవుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఓ బార్పై వేసిన దావా కేసులో గెలిచాడు. ఏకంగా 55 లక్షల డాలర్లు (సుమారు రూ.40 కోట్లు) పరిహారంగా అందుకున్నాడు. అమ�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని జర్మనీ విమర్శించింది. ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో కొంత అమెరికా దేశీయ రాజకీయాల పాత్ర కూడా ఉన్నదని జర్
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకెళ్లడం�
ఒకటీ, రెండుళ్లు కాదు. ఏకంగా రెండు దశాబ్దాలు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించింది అమెరికా. బిన్ లాడెన్ను వెతుక్కుంటూ వచ్చి.. అతనికి ఆశ్రయమిచ్చిన తాలిబన్లను ఏరేసి ఆ దేశాన్ని ఉద్ధర�
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై ఆయన తీవ్ర విమర్శలు చేశ�
న్యూయార్క్లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని బాలిక విద్యార్థి చదువుకు ఆమెరికా సహకారం ఉన్నత చదువుకు యూఎస్ఏకు పయనం తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ�
అమెరికాలోని భారతీయులు మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ( Independence Day ) పురస్కరించుకొని అతి పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. న్యూయార్క్( New York )లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ దగ్గర ఈ పంద్రాగస
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా �