Bandi Sanjay | పెద్దపల్లి, ఏప్రిల్20: దేశంలోని పేద ముస్లింల సంక్షేమాన్ని కాక్షించి కేంద్ర ప్రభుత్వం వక్ప్ సవరణ బిల్లు చేసిందని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
karimnagar | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : పెన్షనర్ల పౌర సేవల సవరణ (సీసీఎస్) బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గాన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభ
ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్పై అదనపు సెస్ను విధించ�
ట్రాన్స్కో, ఎర్రగడ్డలో విద్యుత్తు ఉద్యోగుల ర్యాలీ ఉన్నతాధికారులతో సీఎండీ సమీక్ష త్వరలో తీపికబురు అందిస్తామని వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు చ�