గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే భారీ వేతన ప్యాకేజీతో ప్రఖ్యాత ఐటీ సంస్థ అమెజాన�
పొద్దున లేవగానే ఒకటే ఉరుకులు పరుగులు. స్కూల్కి వెళ్లేందుకు పిల్లలు ఓవైపు.. ఆఫీస్కి రెడీ అవుతూ భార్యాభర్తలు మరోవైపు.. ఈ సమయంలో అందరికీ కావాల్సింది బ్రేక్ఫాస్ట్. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో ఒకటి �
అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డాటా సెంటర్ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కంపెనీ వెబ్ సర్వీసెస్ డాటా సెంటర్ ప్లానింగ్ అండ్�
కొత్త ఏడాదిలోనూ టెక్ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దాదాపు 5 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ యాజమాన్యంలోని ఆన్లైన్ ఆడియోబుక్ అండ్ పాడ్కాస్ట్ సర్వీస్ �
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. శ్రమిస్తేగాని అందవు పుట్టెడు మెతుకులు. రెక్కల కష్టం చేద్దామన్నా దొరకని పనులు. ఉపాధిని వెతుక్కుంటూ వివిధ రాష్ర్టాలకు వలసలు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో కనిపించి. కదిలించి�