Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun)కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్కి అప్లయ్ చేసిన అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశిం�
Allu Arjun wishes his father on his birthday | పుష్ప 2 ఘటనతో అల్లు ఫ్యామిలీలో చికటి కమ్ముకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహ�
హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సికింద్రాబాద్ బేగంపేట్ మినిష్టర్ రోడ్డులో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం పుష్ప 2 సినిమ�
హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.
Pushpa 2 The Rule | సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్వైడ్గా గ్రాండ�
సినీ నటుడు అల్లు అర్జున్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కి షరతులతో కూడిన బెయిల్ని న్యాయస్థానం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పట�
Pushpa 2 The Rule | ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్వైడ్గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో �
టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు పలు షరతులను
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు హాజరయ్యారు.