ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులతో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుం
చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన రోజును పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా మైసమ్మ ఆల యంలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ప్రత్యేక పూజ లు చేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలి�
Basara | చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్య, సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో