అఖిల్రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పకుడు. ఈ నెల
వ్యక్తిగతంగా తాను హారర్ సినిమాల్ని ఇష్టపడతానని, ‘ఈషా’ సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు హీరో శ్రీవిష్ణు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయ
‘ఈ కథ విని షాకయ్యాను. హారర్ థ్రిల్లర్స్ని ఇష్టపడేవారికి కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ఈ కథలోని మలుపులు, దానికి తగ్గట్టు ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన
Akhil Raj | అఖిల్రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న'ఈషా' (Eesha ) చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ రాజ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి..
Raju Weds Rambai | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమైపోయింది.
Eesha Trailer | హార్రర్ థ్రిల్లర్కి దేశంలో ఎప్పుడూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా రొటీన్ దెయ్యం డ్రామాలకన్నా, కొత్త పాయింట్, కొంత లాజిక్, సైంటిఫిక్ యాంగిల్ కలిపిన హార్రర్ సినిమాలు ప్రేక్షకులు ఎప్ప�
రాజు వెడ్స్ రాంబాయి’ అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నదని, ఇంతటి విజయాన్ని ఊహించలేదనీ, రెండు తెలుగురాష్ర్టాల్లో కలిపి 9కోట్ల పైచిలుకు వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని, ఐ బొమ్మ క్లోజ్ అవ్వడం, టికెట్ రేట్ 99
అఖిల్రాజ్, తేజస్విని జంటగా నటించిన యథార్థ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ�
ప్రేమికులు తమ ప్రేమకోసం ఎంత బలంగా నిలబడతారో అనే అంశాన్ని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారని చెప్పారు చిత్ర నాయకానాయికలు అఖిల్రాజ్, తేజస్విని. సాయిలు కంపాటి దర్శకత్వంలో �