రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం తెలిపారు. ఈ విషయమై రాజస్థాన్ అధికారులతో ఆయన సమీక్షించారు.
రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్లోని షరీఫ్ దర్గాను తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం దర్శించుకొన్నారు. 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్
బంజారాహిల్స్ : ప్రతి ఏడాది లాగే తెలంగాణ భవన్ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స�