BCCI : స్వదేశంలో న్యూజిలాండ్ ధాటికి టీమిండియా 3-0తో టెస్టు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అంతచిక్కని ఈ దారుణ ఓటమిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం సీరియస్గా తీసుకుంది. కోచ్ గౌతం గంభీర్, కెప�
ముంబై: ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి చరిత్రకెక్కిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఈ ఫీట్తో తన జీవితం మారిపోతుందో లేదో స్పష్టంగా చెప్పలేనని అంటున్నాడు. ముంబైలో పుట్టి పెర�
372 పరుగులతో భారత్ జయభేరి న్యూజిలాండ్పై 1-0తో సిరీస్ కైవసం సొంతగడ్డపై టీమ్ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో కోహ్లీసేన.. భారత గడ్డపై వరుసగా 14వ టెస�
జిమ్ లేకర్, అనిల్కుంబ్లే సరసన పటేల్ భారత్ తొలి ఇన్నింగ్స్ 325, న్యూజిలాండ్ 62 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 69/0 l 332 పరుగుల ఆధిక్యంలో టీమ్ఇండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతః అనదగ్గ రీతిలో వి�
ముంబై : టెస్టు చరిత్రలో ఈ ముగ్గురూ ఓ స్పెషల్. దాదాపు 147 ఏళ్ల చరిత్ర ఉన్న జెంటిల్మెన్ గేమ్లో.. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే, అజాజ్ పటేల్ ఓ అరుదైన రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో �
ముంబై: అజాజ్ యూనిస్ పటేల్.. పుట్టింది బాంబేలోనే.. కానీ ఆడుతోంది న్యూజిలాండ్కు. పుట్టిన స్వంత ఊళ్లోనే అజాజ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. నిజానికి 8 ఏళ్ల వయసులో అజాల్ ఫ్యామిలీ న్యూజిలాండ్కు వెళ్లి �
ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 146 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అక్షర్