Cleanest Air | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో పలు నగరాలు స్వచ్ఛమైన గాలిని (Cleanest Air) పీల్చుకుంటున్నాయి.
Assam Rifles To Vacate | మూడు దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కానున్నది. మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఉన్న బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని అస్సాం రైఫిల్స్ ఖాళీ చేయనున్నది. నగరానికి 15 కిలోమీటర్ల దూరానికి స్థావరాన్ని మార్చన�
ZPM | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM)’ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. తొలిసారి పార్టీ అధికారంలోకి రావడంతో క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
Mizoram Counting | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదైందని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) మధుప్ వ్యాస్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని అన్నారు. గత అసె�
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Mizoram | మిజోరం (Mizoram) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిన (Railway Bridge Collapses) ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. ఐజ్వాల్ (Aizawl)కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Sachin Pilot | తన తండ్రి రాజేశ్ పైలట్ (Rajesh Pilot )పై బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ (Amit Malviya) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) స్పందించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే, మాలవీయ
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�
సూపర్కప్ ఫుట్బాల్ చాంపియన్షిప్లో సూపర్లీగ్ మాజీ విజేత హైదరాబాద్ ఎఫ్సీ తమ తొలి మ్యాచ్ లో 2-1తో ఐజ్వాల్ ఎఫ్సీపై గెలిచి శుభారంభం చేసింది. 17వ నిమిషంలో జోయల్ జోసెఫ్ హైదరాబాద్కు బోణీ చేశాడు.