దేశీయ విమానప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. జనవరి నెలలో దేశీయంగా 1.46 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన 1.31 కోట
విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. నిందితులను ‘నో ఫ్లై’ జాబితాలో చేరుస్తామన్నారు. ఢిల్లీలో ఆయన సోమవారం వ
విమానాల నుంచి వెలువడే పొగ మేఘాలు ఆకాశంలో దుప్పటి మాదిరిగా పని చేస్తాయని, ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు హెచ్చరించారు. ఈ మేఘాలను తగ్గిస్తే, భూమి వేడెక్కడం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad) నుంచి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
పోర్చుగల్లోని బేజా విమానాశ్రయం వద్ద ఆదివారం జరిగిన ఎయిర్ షోలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఆకాశంలో ఎగురుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా, మరొక పైలట్ గాయపడ్డారు.
పౌర విమానాలకు పశ్చిమ ఆసియాలో తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్, ఉత్తర ఇరాక్, అజర్బైజాన్ ప్రాంతంలో పౌర విమానాలు �
ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సత్తాచాటుతున్నది. విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలీక్యాప్టర్కు సంబంధించిన క్యాబిన్లు తయారవుతున్న హైదరాబాద్లో ప్యాసింజర్ విమానాలను
న్యూఢిల్లీ: దేశీయ సంస్థలు నడుపుతున్న విమానాలు, విమానాశ్రయాల్లో భారతీయ సంగీతమే వినిపించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), సంగీతకారులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పుతో దేశ ప్రజ�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా రేణిగుంట విమానశ్రయంలో విమాన సర్వీసులకు అంతరా�