గడచిన 107 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రహదారులు చ�
దేశ రాజధాని ఢిల్లీని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అలాగే విద్యుదాఘాతానికి 25 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. 200కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ నగర సమీపంలోని మామూనూరు ఎయిర్పోర్టు అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండక�
దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్ఇన్ల కోసం వేచి చూడాల్సి వచ్చింది. �
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నది. గురువారం ముంబైలో తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో 150 మి.మీ. పైగా వర్షం కురిసింది. ముంబైతో
సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యానువల్ పద్ధతిని ఎయిర్పోర్ట్ సిబ్బందిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు.