‘కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటది. టచ్ చేస్తే..’ ఇది ఓ సినీ డైలాగ్. కేసీఆర్ కూడా బక్క పలుచగనే ఉంటారు, కానీ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరం వెళ్తారో రాష్ట్రం తెచ్చినప్పుడే తేలిపోయింది.
వరి సాగులో ఉమ్మడి జిల్లాది ఎప్పడూ ప్రథమ స్థానమే. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. బాన్సువాడ, చందూర్, రుద్రూర్, మోస్రా, కోటగిరి ప్రాంతాల రైతులు వానకాలం ముందస�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
అన్నం పెట్టే రైతుకు ఆసరాగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ధరల పెంపుతో అన్నదాతల నడ్డి విరిచింది. డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులను మరింత కుంగదీసింది.
రాష్ట్రంలో వానకాలం సాగు జోరు కొనసాగుతున్నది. బుధవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 80.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇందులో గరిష్ఠంగా పత్తి 45.42 లక్షల ఎకరాలు, వరి 18.07 లక్షల ఎక�
రాష్ట్ర ఆయిల్పామ్ కన్సల్టెంట్ బీఎన్రావు సాగు మెళకువలపై రైతులకు అవగాహన సోన్, ఆగస్టు 3 : ఆయిల్పామ్ సాగు ఎంతో లాభదాయకమని, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నదని రాష్ట్ర ఆయిల్ప�
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద