ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు (Maoists), పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఏజెన్సీలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడ�
ఏజెన్సీ ప్రాంతానికి అక్రమంగా వలస వచ్చి చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ మైపతి అరుణ్కుమార్, గోండ్వాన పంచాయతీ రాయిసెంట�
Election Campaign | ఆంధ్రప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో రెండు గంటల ముందుగానే ప్రచారం ముగిసింది . అరకు, పాడేరు, రంపచోడవరం ప్రచారంలో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని ముగించారు.
ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలంలో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా యువత దాని బారినపడి జీవితాలను కోల్పోతున్న పరిస్థితులున్నాయి.
పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే.
వరి పంటకు ప్రత్యామ్నయంగా కూరగాయల సాగు చేపట్టి రూ.లక్షల్లో ఆదాయం పొందుతూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలిచాడో రైతుబిడ్డ. దుమ్ముగూడెం మండల కేంద్రానికి అతిసమీపాన ఉన్న కన్నాపురం గ్రామానికి చెందిన అయ్యపు�
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, ఆదివాసులకే అటవీ హక్కులు చెందాలని జీవిత లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి బియ్యాల జనార్దన్రావు. వారి భూములు గిరిజనేతరుల సాగులో ఉండటాన్నిచూసి బియ్యాల చలించిపోయిన మానవతా వాది. 1/70 చట్ట