ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలంలో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా యువత దాని బారినపడి జీవితాలను కోల్పోతున్న పరిస్థితులున్నాయి.
పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే.
వరి పంటకు ప్రత్యామ్నయంగా కూరగాయల సాగు చేపట్టి రూ.లక్షల్లో ఆదాయం పొందుతూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలిచాడో రైతుబిడ్డ. దుమ్ముగూడెం మండల కేంద్రానికి అతిసమీపాన ఉన్న కన్నాపురం గ్రామానికి చెందిన అయ్యపు�
ఏజెన్సీలో రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు రూ.340 కోట్లు మంజూరైనట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, ఆదివాసులకే అటవీ హక్కులు చెందాలని జీవిత లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి బియ్యాల జనార్దన్రావు. వారి భూములు గిరిజనేతరుల సాగులో ఉండటాన్నిచూసి బియ్యాల చలించిపోయిన మానవతా వాది. 1/70 చట్ట