నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
After Death Woman Scribbles Text On Paper | ఒక మహిళ అనారోగ్యంతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత మేల్కొన్న ఆమె ఒక కాగితంపై ఏదో రాసింది. (After Death Woman Scribbles Text On Paper) ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా