Delhi High Court | డాబర్ చ్యవన్ప్రాశ్కు వ్యతిరేకంగా పతంజలి ఆయుర్వేద్ జారీ చేసిన ప్రకటలన్నింటినీ నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ యాడ్స్ను ప్రసారం చేయకుండా జస్టిస్ మిని పుష్కర్ణ మ�
జీహెచ్ఎంసీకి ఆదాయ వనరుల్లో అడ్వర్టయిజ్మెంట్ (ప్రకటన విభాగం) ప్రత్యేకం. ఏటా రూ.80 కోట్ల పైన రావాల్సిన చోట.. కేవలం రూ. 20 కోట్లు దాటడం లేదు. ఏజెన్సీల కొమ్ముకాస్తూ కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండి కొడుతు�
జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్య�
ఆర్టీసీతో అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఒప్పందాలు చేసుకొని.. రూ.21 కోట్లు మోసం చేసిన ‘గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ సీపీ ఏవీ ర�
Idiotic Media | ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప�
చండీగఢ్: ప్రభుత్వ పాఠశాల వేలం కోసం పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. రోపర్లోని పవర్ ప్లాంట్ను ఇటీవల మూసి వేశారు. దీంతో అక్కడి థర్మల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను వేలం వేయాలని నిర్ణయించారు. దీనికి స�