రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్ను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్ రమణారావు, జి�
నిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆన్లైన్లో అందించే ప్రత్యేక శిక్షణా తరగతులను విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ విద్యార్థులకు సూచించారు. దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్�
భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రమేష్ బాబు సూచించారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు హుజురాబా�
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొ