మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో గాలింపు ప్రాణహిత తీర ప్రాంతాల్లో తనిఖీలు అర్జునగుట్ట వంతెన వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా కోటపల్లి, జూన్ 23 : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు కొనసాగ�
జైనథ్, జూలై 29 : ప్రస్తుతం పత్తిపంటలో గులాబీరంగు పురుగు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఈవో తౌషిప్ సూచించారు. పత్తిపంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండలంలోని కౌఠ రైతువేదికలో గురువారం అవగాహ
ఇంద్రవెల్లి, జూలై29 : మహిళా సమాఖ్యలోని అన్ని గ్రూపులకు తప్పకుండా బ్యాంక్ లింకేజీ చేయాలని డీపీఎం దరావత్ నరేందర్ అన్నారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులతోపాటు సీసీలు, వోవోఏలకు ఐక�
డంప్యార్డు, వైకుంఠధామం,సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఏపుగా పెరిగిన మొక్కలతో ఆహ్లాదం గతేడాది ఉత్తమ పంచాయతీగా పురస్కారం నార్నూర్, జూలై 28 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం �
పెంబి/దస్తురాబాద్/ కడెం, జూలై 28: హైదరాబాద్లోని దూలపల్లి అకాడమీ నుంచి వచ్చిన 27 మంది ట్రైనీ ఎఫ్ఎస్వోలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నిర్మల్ జిల్లాలోని పెంబి, దస్తురాబాద్, కడెం మండలాల్లో బుధవారం పర్య�
వరదబాధితులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో పర్యటన నిర్మల్లో రోడ్ స్వీపింగ్ మిషన్ ప్రారంభం దిలావర్పూర్.జూలై27: వరదలతో నష్టపోయిన రైతులు అ ధైర్య పడవద్దని, అండగా ఉ�
పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేయాలి.. వరదల్లో అధికారుల సేవలు ప్రశంసనీయం.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో సమావేశం ఆదిలాబాద్, జులై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల కురిసి�
వరద నష్టంపై పక్కాగా సర్వే నిర్వహించండి నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి మండల సర్వసభ్య సమావేశం సోన్, జూలై 27 : జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం స�
ధ్రువీకరణ పత్రం లేకున్నా ఆన్లైన్లో నమోదైతే చాలు.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న లబ్ధిదారులకు పత్రాల పంపిణీ ఎదులాపురం, జూలై 27: ధ్రువీకరణ పత్రం లేకున్నా, కొత్త రేషన్ కార్డు మంజూరైన వారు వచ్చే నెల నుంచ�
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ నార్నూర్, జూలై27: పల్లెప్రగతిలో భాగంగా మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పీ శ్రీనివాస్ పంచాయతీరాజ్శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని తాడి�
ఆదిలాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాల పంపిణీ ప్రక్రియ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి ఆద�