తాంసి, ఆగస్టు 2 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయాచిక్కుడు పంట ప్రసుతం 35-50రోజుల (శాఖీయ-పూత ప్రారంభ) దశలో ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థా నం ప్రధాన శాస్త్రవేత్త(ఆగ్రోనమీ), ఇన్చార్జి డాక్టర్ శ్రీధర్ చ�
బోనకల్లు, ఆగస్టు1: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పెరిగిన ముళ్లకంపను సర్పంచ్ భుక్యా సైదానాయక్ ప్రొక్లెయిన్ ద్వారా ఆదివారం తొలగించారు. కార్యక్రమంలో నాయకులు కోయినేని ప్రదీప్, కొమ్మినేని సత్యనా
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షురాలు సెవ్వలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్లోని ఎంపీడీవో క�
ఉమ్మడి జిల్లాలో 6.82 లక్షల మందికి టీకా అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యుల సూచన మంచిర్యాల జిల్లాలో పెరుగుతున్న కేసులు ఆదిలాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్
రుణం తీసుకోకున్నా బీమా కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6.15 లక్షల మందికి లబ్ధి సారంగాపూర్, ఆగస్టు 1 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘా�
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. రెండు సార్లు ‘ఏకగ్రీవ’ పంచాయతీగా గుర్తింపు ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఇంటింటికీ నల్లా కనెక్షన్ వాడవాడనా సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిత్యం చెత్త సేకరి�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: సాహిత్యరంగాని కి అన్నాభావు సాటే చేసిన సేవలు మరువలేనివని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పట్టణంలోని అన్నాభావుసాటే కూడలిలోని ఆయన విగ్ర హానికి ఆదివారం ఎమ్మెల్యే జోగు �
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 1: పేదలకు ఆపద లో అండగా నిలిచేందుకే సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ
ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5.72 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్ తదితర పంటలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు బాగా పడుతుండడంతోపాటు వ�
జిల్లా కేంద్రంలో త్వరలోనే బంజారా భవన్ నిర్మిస్తాం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆలిండియా బంజారా సేవా సమితి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్సింగ్ తిలావత్కు ఘన సన్మానం ఎదులాపురం, జూలై 31: స్వరాష్ట్
ఖానాపూర్ టౌన్, జూలై 31: ఖానాపూర్ పట్టణం లో జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రే ట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జీ శ్రీదేవి
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరెపల్లి, నేరడిగొండ, కోకస్ మన్నూర్ గ్రామాల్లో పర్యటన నేరడిగొండ, జూలై 31 : ప్రకృతి వనాలతో పల్లెల కు కొత్త శోభ వస్తున్నదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలో�
సాధారణం కంటే ఎక్కువ నమోదునిండుగా సాగునీటి వనరులురెండు పంటలకూ పుష్కలంగా నీరుఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సీజన్ ప్రారంభం నుంచి వర్షాలుఆదిలాబాద్, జులై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, నిర్మల�