ఈజీఎస్ లబ్ధిదారులకు నిర్వహణ ఖర్చుఒక్క మొక్కకి రూ.46 చెల్లింపుదృష్టి సారిస్తే రైతులకు ఆదాయందస్తురాబాద్, జూలై 25 : హరితహారంలో భాగంగా టేకు మొక్కలను రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు ఆరు విడుతల
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూలై 25: తెలంగాణ సంస్కృతి లో బోనాలకు ప్రాధాన్యముందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని తాటిగూడ, ఆదర్శ్న గర్లో ఆదివారం నిర్వహించిన �
మొక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.కేక్ కటింగ్, అన్నదానం, పండ్లు పంపిణీ చేసిన నాయకులుఆదిలాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జన హృదయ నేత, తెలంగాణ ఐకాన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్యయేటా అత్యుత్తమ ఫలితాలు.. పెరుగుతున్న అడ్మిషన్లుతమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తిఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9931 మంది చేరికఈ నెలాఖరు వరకూ గడువు n అడ్మ�
ఆదిలాబాద్ రూరల్, జూలై 23: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సంత్ శ్రీ అసారాం బాబా ఆశ్రమంలో శుక్�
నిర్మల్ జిల్లాను ముంచెత్తిన వాన.. కాలనీలు జలమయం..నర్సాపూర్(జీ)లో అత్యధికంగా 245 మిల్లీమీటర్ల వర్షపాతంపరిస్థితిని ఫోన్లో సీఎం కేసీఆర్కు వివరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ పట్టణంలో పది గంటలపాట�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్అధికారులతో సమావేశంఎదులాపురం,జూలై 22 : అడవుల జిల్లా ఆదిలాబాద్లో అటవీశాఖ కార్యకలాపాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించి అడవుల జిల్లాకు పూ
మసీదుల్లో, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ రూరల్, జూలై 21: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ ( ఈద్-ఉల్-జుహా) పండుగను ముస్లిం సోదరులు బుధవారం భక్తిశ్ర
రెండురోజులుగా కురుస్తున్న వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఉప్పొంగిన వాగులు, వంకలు.. రాకపోకలకు తప్పని ఇబ్బందులు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు బోథ్, జూలై 21: బోథ్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మ�
సింగరేణిలో గనులు, ఓసీపీలపై సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం పటాకులు కాల్చి, స్వీట్లు పంచిన టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు శ్రీరాంపూర్, జూలై 21: సింగరేణిలో అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయసు 61 ఏ�
121 శాతం బొగ్గు ఉత్పత్తితో సత్తా.. 30 ఏండ్లకు సరిపడా వనరులు.. బోల్డర్ మైనర్పైనే ఆజమాన్యం ఆశలు బెల్లంపల్లి టౌన్, జూలై 21 : సింగరేణి చరిత్రలో ఎక్కడా లేని విధంగా శాంతిఖని గని.. జూన్లో గణనీయమైన బొగ్గు ఉత్పత్తి సా�
జిల్లాలోకి భారీగా దిగుమతి కాగజ్నగర్ కేంద్రంగా రూ.లక్షల్లో వ్యాపారం దుకాణాల్లో జోరుగా విక్రయాలు ముఠాగా మారి చక్రం తిప్పుతున్న వ్యాపారులు ఆరు నెలల్లో 127 కేసులు..147 మంది అరెస్ట్ ఆసిఫాబాద్, జూలై 21 : ప్రాణా�
అభివృద్ధి పనులతో మెరుస్తున్న ఇంద్రవెల్లి పది రోజుల కార్యక్రమంతో మారిన రూపురేఖలు పచ్చదనం, పరిశుభ్రంగా రోడ్లు అన్ని వాడల్లో విద్యుత్ వెలుగులు శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధాన్యం వార్డులు, అనుబంధ గ్రామా�