ఎస్సీ సోదరుల సాధికారత కోసం వినూత్న పథకం దళితుల దశ మార్చనున్న బృహత్తర పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ప్రయోజనం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు జమ ఉమ్మడి జిల్లాలోని అన్ని న�
నేడు ఈద్-ఉల్-జుహా ఈద్గాలు, మసీదులు ముస్తాబు దండేపల్లి/హాజీపూర్/బేల, జూలై 20 : దైవ ప్రేమలో తనకు చెందిన ప్రతి దాన్నీ త్యాగం చేసే వాగ్ధానాల పండుగ ఇది. ఇబ్రహీం అలైహిస్సాలాం త్యాగానికి గుర్తుగా ముస్లింలు ఘనంగ�
ఇంద్రవెల్లి, జూలై 20: మండలంలోని కెస్లాపూర్లో నాగోబా దేవతను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా మండలంలోని ముత్నూర్ గ్రామ�
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరు ధరలు రేపటి నుంచి కొత్త చార్జీలు అమలు ఆదిలాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సర్కారు సవరించింద
హాజీపూర్, జూలై 20 : జిల్లాలో భూములు, లేఅవుట్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధం గా చేపట్టాలని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పురపాలక పరిపాలక సంచాలకుడు స
తలమడుగు, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో రమాకాంత్ పిలుపునిచ్చారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జూలై 20 : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు బోథ్, జూలై 20: తొలి ఏకాదశి పర్వదినాన్ని మంగళవారం మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుచులాపూర్ క్రాస్రోడ్డులోని వేంకటేశ్వర స్వామి, బోథ్లోని సాయిబాబా, విఠలేశ్వర స్వామి ఆ
అన్నింటినీ కైవసం చేసుకున్న టీఆర్ఎస్అభ్యర్థులకు పత్రాల అందజేతనామినేషన్ పత్రాలు అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లే, నాయకులుతాంసి, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీసీసీబీ(డిస్ట్
ఆదిలాబాద్ రూరల్, జూలై 19:ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం పూరి జగన్నాథుడి రథయాత్ర కనుల పండువగా కొనసాగింది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా.. భక్తులు భారీగా తరలి వచ్చారు. రథయాత్ర ముందు భక్తులు నృత్యాలు �
సెగ్రిగేషన్ షెడ్లలో తయారీపంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక చొరవనార్నూర్ మండలంలో ముమ్మరంగా వర్మి కంపోస్టు తయారీనార్నూర్, జూలై 18: మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో గల సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎరువ
ప్రాణాలతో బయటపడ్డ మరొకరుఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో కొట్టుకుపోయిన హరీశ్వెతికినా దొరకని ఆచూకీపరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులుబోథ్, జూలై 18: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతంలో పడి �
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యఆదిలాబాద్లోని రిమ్స్, జిల్లా జైలు సందర్శనప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరాఎదులాపురం,జూలై17 : మానవ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4348 మంది విద్యార్థుల హాజరుకొవిడ్ నిబంధనల మధ్య నిర్వహణఆదిలాబాద్ రూరల్, జూలై 17: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఇంద
ప్రాథమిక దశలోనే గుర్తించే చర్యలుఇంటింటికీ వెళ్తున్న వైద్య సిబ్బందిపరీక్షల అనంతరం అక్కడికక్కడే చికిత్సఅవసరమైతే దవాఖానలకు తరలింపుఆదిలాబాద్ జూలై 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభం కావడంతో �