ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 937 చెరువుల్లో పెంపకం6.31 కోట్ల పంపిణీ.. ఈ నెల 20న ప్రారంభంఆదిలాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన కులవృత్తులు.. స్వరాష్ట్రంలో పునర్వ�
క్షయవ్యాధి నివారణపై అప్రమత్తం చేయాలిఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, ఆగస్టు 7: క్షయ వ్యాధి నివారణకు ప్రణాళికలతో వివిధ శాఖల సమన్వయంతో గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కల�
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లాలో ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి ని�
నేడు సామల సదాశివ మాస్టారు 10వ వర్ధంతి11న కాగజ్నగర్లో విగ్రహావిష్కరణఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 6 : సామల సదాశివ మాస్టారు.. ఈ పేరు వింటే నే సాహితీ అభిమానులు, వర్తమాన కవులు, రచయితల మదిలో తెలియ ని గురుభక్తి వెల్లివ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఎదులాపురం, ఆగస్టు 5: నాందేవ్ కాంబ్లే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగు రా మ న్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నాందేవ్ కాంబ్లే స తాప సభ గు�
ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రకటించిన సంస్థబొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో అధిక వృద్ధికరోనా సమయంలోనూ ఆగని ఉత్పత్తిలాభాల్లో దూసుకుపోతున్న ఎస్టీపీపీకార్మికులు, అధికారులకు సీఎండీ అభినందనలు శ్రీరాంపూర్, ఆగస
జైనథ్, ఆగస్టు 4 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జైనథ్ మం
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర 12 వర్టికల్ అంశాల్లో పోలీసులకు బాధ్యతలు ఎదులాపురం, ఆగస్టు 3 : బాధ్యతలు మరింత ఉత్తమంగా నిర్వహించడానికి 12 వర్టికల్ అంశాలు తోడ్పాడుతాయని, ఈ విధానంలో ఇన్చార్జి అధి�
ఇచ్చోడ, ఆగస్టు 3 :సోయాబీన్ సాగులో సస్య రక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని నవేగావ్ గ్రామంల
బేల, ఆగస్టు 3 : ఎస్సీ మహర్ కులస్తులకు తహసీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మహర్ బెటాలియన్ జిల్లా సభ్యుడు మస్కేతేజ్రావు కోరారు. మండల కేంద్రంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డికి మంగళవారం విన తి పత
దళితుల అభ్యున్నతికి ఆయన కృషి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్లో సంతాపసభకు హాజరు తాంసి, ఆగస్టు 3: నాందేవ్ కాంబ్లే మరణం ఉమ్మడి జిల్లాకు తీరని లోటని, దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని రాష్ట్ర అటవ�
బాసర, ఆగస్టు 3: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అ మ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం ఆలయ చైర్మన్ శరత్పాఠక్, ఈవో వినోద్రెడ్డి ఆధ్వర్యలో సిబ్బంది లెక్కించా రు. 120 రోజులుగా భక్తులు అమ్మవారికి సమ�
చెన్నూర్ రూరల్, ఆగస్టు 2 : చెన్నూర్ పట్టణంలో బంగారం బిస్కెట్ల తయారీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
57 ఏండ్లు నిండిన వారు అర్హులు ఉమ్మడి జిల్లాలో 59,615 మందికి అవకాశం సీఎం కేసీఆర్ ప్రకటనతో లబ్ధిదారుల్లో సంతోషం కొత్త పింఛన్లతో 3,94,264కు చేరనున్న పింఛన్దారుల సంఖ్య ఆదిలాబాద్, ఆగస్టు 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి