మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న కార్మికులకు అన్యాయం చేసేలా పథకాన్ని ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిట
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు, బంజారాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, తెలంగాణ ఆ