బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ అడ్వైజరీ బోర్డ్ ఉత్తర్వులు జారీచేసింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం (సీవోఎఫ్ఈపీవ�
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం �
Ranya Rao | కన్నడ నటి (Kannada actress) రన్యారావు (Ranya Rao) దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తనతోపాటు నిందితుడిగా ఉన్న తరుణ్రాజ్కు ఆమె ఆర్థికస�
Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం విచారించింది. కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన �
Ranya Rao | రన్యారావు (Ranya Rao) బంగారం స్మగ్లింగ్ (Godl smuggling) చేస్తూ ఇటీవల బెంగళూరు ఎయిర్పోర్టు (Bengalore Airport) లో పట్టుబడింది. దీనిపై ఇప్పుడు కర్ణాటకలో అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీజేపీ (BJP) బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి.
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట
దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ 14.5 కేజీల బంగారంతో సోమవారం బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు (31) ఇంటిలో పెద్దయెత్తున బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.