‘నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమాల్లో ‘షష్టిపూర్తి’ ఒకటి. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్�
Rajendra Prasad | తెలుగు సినీ నటుల్లో చాలామంది ప్రముఖులకు రాజకీయాలతో సంబంధం ఉన్నది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఆయన ఎక్కడా పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు.
నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్'. సుమన్బాబు స్వీయ దర్శకత్వంతో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
Srisailam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్�
మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కలబోతగా రూపొందుతోన్న చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్'. సీనియర్నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయితేజస్విని ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సుమన్బాబు స్వీయ దర్శకత్�
ఏదో సినిమాలో ఓ పాత్ర మరోపాత్రకు ఇన్ఫ్లూయెన్స్ అయితే కామెడీ పండింది. కానీ, నిజజీవితంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల మాటలు నమ్మి తప్పులో కాలేస్తే.. బోరున ఏడ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవలి కాలంల
‘లేడీస్ టైలర్' చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా చేయబోతున్నారు. ‘షష్టిపూర్తి’ పేరుతో తెరక�