రామగుండం నగర పాలక సంస్థలో గతంలో ఎప్పుడు లేనివిధంగా తాజాగా టెండర్ల గొడవ వీధికెక్కింది. మాజీ కార్పొరేటర్, కాంట్రాక్టర్ల పరస్పరణ ఆరోపణలు బల్దియాకు అపవాదు తెచ్చిపెడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో స్టాంప్ డ్�
అకారణంగా తనపై నిందారోపణలు మోపడంతో పాటు అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి, చంపుతామని బెదిరించడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి సీలింగ్ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన సూరారం పోలీస్స్టేషన్ పర
ఆలయాల నిర్వహణ, ఆస్తులు కాపాడే బాధ్యత నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు అధికారులు దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. అలయానికి వస్తున్న ఆదాయంతో పాటు భక్తులు ఇచ్చే కానుకలను కొట్టేస్తున్నారు.
పేరు ప్రతిష్టలున్న తనపై బురదజల్లి నిందారోపణల పాలు చేయాలన్న ప్రయత్నంలో భాగమే పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ శివారులోని 5.28 ఎకరంల భూమి కొనుగోలు వ్వవహారమని రాఘవాపూర్ సర్పంచ్ ఆడేపు వెంకటేశం అన్నారు.
లక్షలాది రూపాయల వ్యాపారాలు సాగించే వ్యాపారసంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వ్యాపారులకు మాత్రం నోటీసులు జారీచేస్తూ హెచ్చరిస్తున్నారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు పంపే వరకు ఆందోళ�
మహిళా రెజ్లర్లను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురిచేశారని స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఆరోపించారు.
దేశంలో రాజకీయ పునరేకీకరణకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసేందుకే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మె ల్యే డా.సంజయ్కుమార్ మండిపడ్డారు. అభివృద్ధి
మాల్కాజిగిరి ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశారంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని శ్రీ వేంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెం�