TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు 3న సాయంత్రం అంకురార్పణ జరుగనున్నది. దీంతో ఉత్సవాలు ప్రా�
బ్రిటన్లో భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నిలువ నీడలేక హాహాకారాలు చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఉండాల్సిన గదుల్లో 8-10 మంది సర్దుకొంటూ �
న్యూఢిల్లీ: విద్యార్థులు ఇకపై హాస్టల్ వసతికి మరింత ఫీజు చెల్లించాల్సి రావొచ్చు. హాస్టల్ అకామిడేషన్కు చెల్లించే అద్దెపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) రెండు వే�
Mobile containers | తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను గురువారం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ప్రారం�
జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కాను సందర్శించాలని ప్రతి మహమ్మదీయుడు కోరుకుంటాడు. దానిని సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాడు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల మక్కాకు వెళ్లే భక్తులు, యాత్రికుల స�
తెలంగాణ నుంచి వారణాసికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అక్కడ అత్యంత సువిశాల వసతి గృహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అప్పగించింది.
తెలంగాణలోని గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతోపాటు సరైన వసతులు కల్పిస్తున్నారని పన్నెండుమెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కొనియాడారు. గురువారం ఆయన తన ఇద్దరు మనుమర�