హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు వచ్చే సరికి డాక్యుమెంట
కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీ అధికారులకు దొరికాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం ఓ కాంట్రాక్టర్కు రూ. 20
విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డ�
ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి చిక్కాడు. సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారి కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డంగా దొరి�
మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. రవాణా శాఖ కార్యాలయాల్లో కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే సమాచార
నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధ�
ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.