ఫెర్టిలైజర్ షాపు లైసెన్స్ విషయంలో యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీఏ) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సోమవారం చోటు చేసుకుంద�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ (మున్సిపాలిటీ) కార్యాలయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలతోపాటు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించార
ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఓ బార్కు సంబంధించి లైసెన్స్ కాపీల జిరాక్స్ కోసం యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మంలో మంగళవారం చోటు చేసుకుంది.
పెండింగ్ బిల్లులు చేసేందుకు ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ మెడికల్ కాలేజీ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్
అశ్వారావుపేట మండలంలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.