సైబర్క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకా�
అవినీతికి ఏ శాఖ, ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు పైసా ముట్టనిదే పని చేయడంలేదు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఓ రైతునూ అవినీతి జలగలు వదలలేదు.
మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలో ఇద్దరు అధికారులను ఏసీబీ అ ధికారులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కో రుట్లకు చెందిన శశిధర్ జేసీబీని మూడు రోజుల క్రితం జగిత్యాల డీటీవో భద్రునాయక్ పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్ష