జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామ శివారులోని ఎర్రచెరువులో ఈత కొ ట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయం త్రం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వి
Terror Accused Killed In Jail | ఉగ్రవాద నిందితుడు అబ్దుల్ రెహమాన్ జైలులో హత్యకు గురయ్యాడు. ఒక ఖైదీ పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టి చంపాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఆ ఖైదీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్�
Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన మూడవ కుమార్తె వివాహం చేశారు. డిసెంబర్ 26వ తేదీన రావల్పిండిలో సైనిక ప్రధానకార్యాలయంలో ఆ పెళ్లి వేడుక జరిగింది. అయితే తన సోదరుడి కుమారుడికే.. త�
Kothagudem DSP | కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావం జరుగుతున్న ఇద్దరు మహిళలకు మహిళలకు ధైర్యం చెప్పారు. అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో గాయపడి
సైదాబాద్ జువెనైల్ చిల్డ్రన్ హోంలో దారుణం చోటుచేసుకుంది. తన కామవాంఛను తీర్చుకోవడానికి హోం పర్యవేక్షకుడు అబ్దుల్ రెహమాన్ నలుగురు బాలురపై లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
KARIMNAGAR | కార్పొరేషన్ : ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్ బిన్ మహమ్మద్ ని నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ బుధవారం ఉత్తర్
సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా మిక్కిలినేని మనుచౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట కలెక్టరేట్కు చేరుకున్న మనుచౌదరికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమాఅగ్రవాల్, అదనపు కలెక�
భువనగిరిలో వెలుగులోకి.. కువైట్లో పెట్టుబడి పెట్టానంటూ మోసం దాదాపు 500మంది బాధితులు పోలీసుల అదుపులో నిందితుడు షాకీర్ భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టేట్ పేరుతో రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన య�
భువనగిరిలో వెలుగులోకి.. భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టే ట్ పేరుతో దాదాపు రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. భ�