ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నియంతృత్వానికి సంబంధించిన అన్ని హద్దులను చెరిపేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై భీమ్' నినాదాలు చేసినందుకు తమ ప
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు కూడా లేని సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
AAP MLAs | ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ ఎమ్మెల్యేలు లేచి నిలబడి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సెల్యూట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా అర�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.25 కోట్లతో కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపిం
Kejiriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించా�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయ�
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ భారీ మొత్తమే వెచ్చిస్తున్నట్టు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కర�
చంఢీఘడ్: పంజాబ్లో ఇవాళ పది మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులందరూ పంజాబీలో ప్రమాణ స్వీకార�