ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధింపుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మద్యం పాలసీ కేసులో గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, రాష్ట�
Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్
ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలతో పాటు ఆప్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్లపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించింది. నాసిరకం మందుల సరఫరా, �
ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా పంజాబ్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ఆప్కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు.
భారీ వర్షాలు, యమునా నది ఉగ్రరూపంతో..ఢిల్లీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్తువేళ ఆప్ సర్కార్కు సాయం చేయాల్సిన కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ సర్కారును నిందిస్తూ బీజేపీ ఢిల్లీ ఎంపీ, మా�
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు శృంగభంగం కలిగింది. రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తాననే విచక్షణాధికారం గవర్నర్కు లేదని సుప్రీం కో�
Gujarat elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో
తెలంగాణపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యం ఏదో ఒక అం శంలో రాష్ట్రప్రభుత్వాన్ని చికాకు పరుస్తుండగా, పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రగతిని నిరోధించే చర్యలకు పాల్పడు�