మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
మీ ఆధార్కార్డుతో సిమ్కార్డు తీసుకొని, దాని ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు.. బెంగళూరు, ముంబైతో పాటు సీబీఐలో మీపై కేసు నమోదయ్యిందంటూ సైబర్నేరగాళ్లు ఓ రిటైర్డు టీచర్ను డిజిటల్ అరెస్
రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. గురువారం బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్దకు తరలివచ్చారు. దాదాపు 130 మందికిపైగా వచ్చారు.
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
రుణమాఫీ కాని రైతులకు అధికారుల నుంచి చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారులు అడుగుతున్న డాక్యుమెంట్ల వివరాలు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి! అసలు నాకు పెండ్లే కాలేదో మహాప్రభో
గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్, పాన్ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సి�