రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. శనివారం నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్ర�
ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా
ఆధార్లోని డెమొగ్రాఫిక్ (పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు) వివరాల్ని ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) జూన్ 14వరకు అవకాశం కల్పిస్తున్నది.
పాలా శాఖ నుంచి ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, వాహనాలకు సంబంధించిన చలానాలు, ఇతర ఉత్తరాలను చెరువునీటిలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.వందలు ఖర్చు చేసి ఆధార్కార్డులకు దరఖాస్తు చేస�
అస్సాంలో అసలు ఆధార్ సెంటర్ కేంద్రాలు లొకేషన్ మార్చి హైదరాబాద్లో నిర్వహణ యూఐడీఏఐ కండ్లు గప్పి జోరుగా దందా 3 వేల కార్డులు జారీ.. దేశ భద్రతకు ముప్పు రోహింగ్యాలకు ఇచ్చినట్టు అనుమానాలు ఆయా కేంద్రాల్లో జా�