77th Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కువైట్లోని భారతీయ పౌరులు, భారతదేశ స్నేహితులు, సమాజ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మండలి ప్రతిపక్షనేత
ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ పాల్గ�
Republic Day | దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో భారత్ తన సాంస్కృతిక వైభవాన్ని, ఆర్థిక ప్రగతిని, యుద్ధ విమానాలు, స్వదేశీ తయారీ క�
Droupadi Murmu | ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలతో కూడిన వాతావరణం ఉన్నదని, అటువంటి సమయంలో భారత దేశం శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆమె
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికపై ఒగ్గుడోలు కళను ప్రదర్శించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చౌదరిపల్లి రవికు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పాటు ఈసారి ఆధునిక నిఘా సాధనాలను ఉపయోగిస్తున్నారు.