భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికపై ఒగ్గుడోలు కళను ప్రదర్శించాలని జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చౌదరిపల్లి రవికు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. బాలీవుడ్కు విశేష సేవలందించిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం)కు పద్మ విభూషణ్ ప్రకటి�
ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలతో కూడిన వాతావరణం ఉన్నదని, అటువంటి సమయంలో భారత దేశం శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆమె ఆదివా�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకలకు బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పాటు ఈసారి ఆధునిక నిఘా సాధనాలను ఉపయోగిస్తున్నారు.