సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని లిఖించిందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ అన్నారు. వరంగల్ ఐడీఓసీ మైదానంలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్య �
మహానుభావులు కలలు గన్న భారతావని నిర్మాణానికి అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉపసభాపతి పద్మారావు అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం దేశభక్తి ఉప్పొంగింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభాతభేరిలో చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయ
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పోటీ పడుతున్నాయని, గాంధీజీ కలలు కన్నట్లుగా అన్ని వర్గాల ఉద్దరణ జరుగుతుందని, వ్యవసాయ పురోగతి సాధించామని, దళితోద్ధరణ జరుగుతుందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర వి�
మల్టీబ్రాండ్ రిటైల్ దిగ్గజం టచ్ మొబైల్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్ను ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచితంగా మొబైల్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ను తమ దగ్గర్�