కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిల�
మహానుభావులు కలలు గన్న భారతావని నిర్మాణానికి అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉపసభాపతి పద్మారావు అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం దేశభక్తి ఉప్పొంగింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభాతభేరిలో చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయ
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యా�
విజ్ఞులైన పాఠక మహోదయాలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జెండా పండుగ సంబురాలు చేసుకుంటున్న మనం సంబురాలతోపాటు ఒక సమాలోచన చేయాలి. ఒక స్వతంత్ర జాతిగా మన బాధ్యతలను మననం చేసుకోవలసిన సందర్భం ఇది.