రియల్మీ.. దేశీయ మార్కెట్కు చౌక ధర కలిగిన 5జీ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్ స్మార్ట్ఫోన్ ప్రారం భ ధర రూ.9,999గా నిర్ణయించింది.
ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీకి చెందిన సరికొత్త 5జీ ఫోన్ రెడ్మీ12..మొబైల్ రిటైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సెలెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్యంత చవకైన 5జీ ఫోన్ మోటో జీ53 5జీని మొటొరొలా లాంఛ్ చేసింది. చైనాలో ఈ స్మార్ట్ఫోన్ ఎంట్రీ ఇవ్వనుండగా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ మార్కెట్లోకి రానుంది.
న్యూఢిల్లీ : ఒప్పో న్యూ ఏ సిరీస్ 5జీ ఫోన్ ఏ56 5జీని లాంఛ్ చేసింది. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సామర్ధ్యం కోసం న్యూ ఏ సిరీస్ ఫోన్లో మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ను చైనా కంపెనీ తీసుకువచ్చింది. ఏ55 5జీకి �
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జియోమి సంస్థ ఇప్పుడు 5జి ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జియోమి సంస్థ తమ 5జి ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి జూలై 20క
నిన్నమొన్నటి వరకు 3జీ, 4జీ ఫోన్ల హవా సాగింది. ఇక మీదట అంతా 5జీనే అంటున్నాయి మొబైల్ కంపనీలు. ఈ తరుణంలో ఓ కంపెనీ రూ.7వేలలోపే 5జీ ఫోన్ అందివ్వనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 5జీ