తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న విద్యుత్పై కాంగ్రెసోళ్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మేము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్పీ మోటర�
‘కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే.. ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాటే తప్ప ప్రజల గోస మాత్రం వారికి పట్టదు.. దేశానికి, రాష్ర్టానికి ఆ పార్టీ చేసింది ఏమీ లేదు.’ అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ధ్వజమె
అభివృద్ధి, సంక్షేమ పాలన చేసిన బీఆర్ఎస్ వైపే అన్నివర్గాల ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లిలో వివిధ పార్టీల నుంచి
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్య
ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో నిత్యం కరెంట్ కోతలే. ప్రతిరోజూ వందలాది మంది దేశ, విదేశీ ప్రముఖులు పర్యటించే ఆ నగరంలో కరెంట్ కట్ నిత్యకృత్యం. రోజులో ఆరునుంచి ఏడు గంటలపాటు పవర్ కట్ పరిపాటే. 68 ఏండ్ల