గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 154 పరీక్షా కేంద్రాల్లో రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 52 కేం ద్రాల్లో పేపర్-1కు 54.69 శాతం, పేపర్-2కు 54
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రూప్-3 పరీక్షల ప్రక్రియ మొదటి రోజు ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అయితే, అభ్యర్థుల హాజరు శాతం భద్రాద్�
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఉమ్మడి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన ఆదివారం పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కామా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 జరుగగా, అభ్యర్థుల హాజరు 55 శాతానికి మించలేదు. అక్కడక్కడా పరీక్ష సమయానికంటే ఆలస్యంగా పలువురు అభ్యర్థులు �
ప్రభుత్వం నగరంలో 163 ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ వేళ.. ఆంక్షల పేరిట నగరవాసుల సంతోషాలను కట్టడి చేసేందుకు �
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరి
ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం, కొత్త లైసెన్స్ జారీ చేయడం,
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెక్కింపు పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
Hyderabad | ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�