స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ పేపర్ లీకేజీకి పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమంటున్నారు. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై సకల జనం కన్నెర్ర జేసింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేయించడంపై మండిపడింది. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్రీ ఉంటు�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ఎస్సెస్సీ హిందీ ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
పదో తరగతి పరీక్షలను అపహస్యం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన దుర్మార్గానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల కుట్రదారు బండి సంజ