పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల వార�
ఎస్సెస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫి
పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,340 మంది రెగ్యులర్, 600 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 12,940 మంది పదో తరగతి పరీ�
పదో తరగతి పరీక్షల్లో కరీమాబాద్కు చెందిన న్యూకౌటిల్యాస్ సెయింట్ ఆమన్ పాఠశాల విద్యార్థలు ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు కరస్పాండెంట్ కోడం శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో విద్యార్థులను శనివా�
SSC Exams | పదో తరగతి సమాధాన పత్రాలు గల్లంతైన విద్యార్థులకు న్యాయం చేయడానికి పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. వీరిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని భావిస్తున్నది. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సహా ఉన
SSC Exams | పదో తరగతి విద్యార్థులకు సోమవారం కీలకమైన సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులకు రెండు ఓఎమ్మార్ షీట్లు, ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు అందజేస్తారు. ఈ పరీక్ష నేపథ్యంలో విద్యా
పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
పదో తరగతి సైన్స్, మొదటి భాష (కాంపోజిట్ పేపర్ల) పరీక్షలను 3:20 గంటల పాటు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు మినహా మిగతా పేపర్లను 3 గంటల పాటు జరుగుతాయి.
Telangana | తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి సంస్కరణలను