ఖిలావరంగల్ (Warangal) మధ్య కోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 25 వసంతాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1997-98 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువులను ఘనంగ
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
తాను రాయాల్సిన పరీక్ష సెంటర్కు బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తించిన మట్టెవాడ పోలీసులు సమయానికి బాలికను సెంటర్కు చేర్చారు. వరంగల్ రామన్నపేటకు చెందిన సిలువేరు హనీ పదో తరగతి పరీక్ష
పదో తరగతి పరీక్ష సజావుగా జరిగింది. మొదటి రోజు సోమవారం రంగారెడ్డిజిల్లాలో మొత్తం 50,935 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 50,790 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 46, 834 మంది విద్యార్థులు పరీక్షలు ర
బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంద�
Telangana | భువనగిరి జిల్లా కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ వసతీగృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే గదిలో వీరు ఉరివేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మ�
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. టెస్ట్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం జిల్లా కేంద్ర�