మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డులను మహబూబ్నగర్ పట్టణానికి చెందిన 1480 మంది లబ్ధిదారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లాలోని అల్లిపూర్ గ్రామంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రభుత్వ జనరల్ దవాఖానలో త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల ఆటలకు సంబంధించిన కోర్టులతో సిద్ధం చేయాలని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్న�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కరోనాను కట్టడి చేసేందుకు కృషి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు
మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ | కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించి తీరాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు.