రోజురోజుకూ సరికొత్త ఫీచర్లతో సామ్సంగ్ అధునాతనమైన స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. తాజాగా సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ను రిలీజ్ చేసేందుకు సామ్సంగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ వేరియంట్ ఫోన్ను సామ్సంగ్ ఇప్పటికే యూకేలో రిలీజ్ చేసింది.
స్నాప్డ్రాగన్ 778 జీ ఎస్వోసీ, క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎమ్వోఎల్ఈడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్, 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్లలో ఫోన్ విడుదల కానుంది.
సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది సామ్సంగ్. ఈ ఫోన్ రిలీజ్కు సంబంధించి.. సామ్సంగ్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది.
మూడు కలర్స్ వేరియంట్లలో రానున్న ఈ ఫోన్ 6 జీబీ వేరియంట్ ధర రూ.35,999 గా, 8 జీబీ వేరియంట్ ధరను రూ.37,499 గా నిర్ణయించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Redmi 10 Prime : స్టైలిష్ లుక్తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Mi TV 5X : ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ధర ఎంతంటే?
Samsung M32 5G : ఆకర్షణీయమైన ఫీచర్లతో సామ్సంగ్ ఎమ్32 5జీ రిలీజ్.. ధర ఎంతంటే?
Mi 11T: హైఎండ్ ఫీచర్లు ఉండే బెస్ట్ స్మార్ట్ఫోన్ కావాలా? అయితే.. సెప్టెంబర్ 15 దాకా వెయిట్ చేయండి
Oppo A15 : జియోతో చేతులు కలిపిన ఒప్పో బ్రాండ్.. తక్కువ ధరకే ఒప్పో ఏ15 స్మార్ట్ఫోన్