మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక రసాయనిక పరిశ్రమలో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన రసాయనాలు పేలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తీసుకచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthy | ధాన్యానికి నిప్పు పెట్టి వనపర్తి జిల్లాలో రైతుల నిరసన
Gadwala | మార్చురీలో ఫ్రీజర్లు లేవని మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు