దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. అయినా చాలామంది వాటిని పాటించడం లేదు. కానీ ఈ పాపను చూడండి. వాళ్ల అమ్మతో బయటకొచ్చిన చిన్నారి.. మాస్క్ ఊడిపోతే మళ్లీ మాస్క్ పెట్టుకున్నాకే అక్కడి నుంచి బయల్దేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద శనివారం కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే